Tags :national

Sticky
Breaking News National Slider Top News Of Today

బీజేపీకి బీ పార్టీ కాంగ్రెస్..!

కాంగ్రెస్ వైఖరిపై ఆప్ నేతలు మరోసారి నిప్పులు చెరిగారు . కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని చెప్పడానికి ఓ ఊదాహరణ చెప్పారు. ఇటీవల జరిగిన హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు నిరాకరించడం వల్లనే ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతుంది అని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీకి బీ పార్టీగా వ్యవహరిస్తుంది.మరో వైపు […]Read More

Breaking News National Slider Top News Of Today

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకోచ్చింది..ఇందులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే అందజేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు కూడా పేర్కొన్నారు. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..!

ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి పదిహేను తారీఖుతో ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం ముగియనున్నది. జనవరి పదో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నది. ఈ నెల పదిహేడో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.ఈ నెల పద్దెనిమిది తారీఖున నామినేషన్లను పరిశీలించనున్నది. ఇరవై తారీఖు వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడవు ఇచ్చింది. ఫిబ్రవరి ఐదో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆసుపత్రిలో మన్మోహాన్ సింగ్ …చివరి ఫోటో ..?

మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే.1932 సెప్టెంబర్‌ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన ఆయన 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత ఆయన ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ-కాంగ్రెస్ బీజేపీ ల మైత్రీపై సంచలన నిజాలు..

పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.బీజేపీ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రేస్ పోరాటం చేస్తుంది.కేంద్రప్రభుత్వం ఆధానితో మోదీ దోస్తీపై కాంగ్రేస్ అగ్రనాయకులు రాహుల్ గాంది పోరాటం చేస్తున్నారు.మోదీకి వ్యతిరేఖంగా డిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రేస్ పోరాటాలు చేస్తుంది.బీజేపీ సైతం కాంగ్రేస్ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది.కాంగ్రేస్ కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇస్తూ వస్తుంది. అయితే ఇందుకు బిన్నంగా తెలంగాణ కాంగ్రేస్,బీజేపీల తీరు ఉంది.తెలంగాణలో ఆ రెండు జాతీయ పార్టీలు చాలా ప్రెండ్లీగా ముందుకు […]Read More

Breaking News National Slider Top News Of Today

మాజీ సీఎం కన్నుమూత..!

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎంగా పని చేశారు.. ఆ తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఆయన పనిచేశారు.Read More

Breaking News National Slider Top News Of Today

రైతుల ఆందోళనలో హర్యానా పోలీసుల డ్రామా..!!

తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కంగనా సంచలన వ్యాఖ్యలు

 శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఈ విషయం గురించి ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మట్లాడుతూ మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓటమి పాలైందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News National Slider Top News Of Today

పవన్ అంటే లోకల్ కాదు నేషనల్..!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటి చేసిన అన్ని ఎమ్మెల్యే.. ఎంపీ స్థానాల్లో గెలుపొంది పోటి చేసిన అన్ని స్థానాల్లో విజయంతో వందకు వందశాతం సక్సెస్ రేటును సాధించిన పార్టీగా అవతరించిన సంగతి తెల్సిందే.. తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున ప్రచారం చేసిన పదకొండు స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులే […]Read More

Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర లో గెలుపు ఎవరిదీ?-ఎగ్జిట్ పోల్స్

మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమికి 175-196 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ ఎస్పీ , ఎస్ఎస్ యూబీటీ  నాయకత్వంలోని ఎంవీఏ కు 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 113, శివసేనకు 52, ఎన్సీపీకి 17 సీట్లు సొంతంగా వస్తాయంది. కాంగ్రెస్ 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని తెలిపింది. మరోవైపు  […]Read More