ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై […]Read More
Tags :national
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి అతిశీ వెనకంజలో ఉన్నారు . బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి 3,325ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెల్సిందే. ఇప్పటివరకూ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 46చోట్ల.. ఆప్ 24చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేకపోవడం విశేషం. మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఉదయం నుండి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్ మారుతూ వస్తుంది.. ఏడు రౌండ్ల తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ వెనకంజలో ఉన్నారు.. జంగ్ పూరాలో 2,345 ఓట్ల ఆధిక్యంలో మనీష్ […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్ధుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనం ఇలాగే నువ్వా..?. నేనా..? కొట్లాడుకుందాం..?. మనం ఇలాగే కొట్లాడుకుంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి. రెండు కోతులు కలబడుతుంటే మూడో కోతి ఎత్తుకెళ్లినట్లు మనం మనం తన్నుకుంటుంటే బీజేపీ గెలుచుకుంటూ పోతుందని రామాయణం వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మొత్తం నలబై స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. ఆప్ […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు మొత్తం డెబ్బై స్థానాల్లో బీజేపీ నలబై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ ముప్పై స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ “ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఊడ్చేశారు.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చాక ఆప్ పార్టీ నేతలు పలు కుంభకోణాలకు పాల్పడ్డారు.. జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు.. […]Read More
సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లను బీజేపీ ఆఫర్ చేసింది అని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని మొత్తం డెబ్బై స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. రేపు ఎనిమిదో తారీఖు ఆ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఢిల్లీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఆప్ […]Read More
దేశంలో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా గతేడాది జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. PMGKAY కింద పేదలకు కేంద్రం 5 కిలోల బియ్యం/గోధుమలు ఇస్తోంది.Read More
కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో దేశంలోని రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితిని రూ.3,00,000 ల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులకు,జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు.Read More
దేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. వన్ నేషన్. వన్ ఎలక్షన్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి అని పార్లమెంట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే […]Read More
మూసి వేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకా లు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు ఆహారం, నీరు లేక ఆకలితో అలమ టిస్తూ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మం ది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికా వాయవ్య ప్రావిన్స్లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తు న్నాయి. ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ […]Read More