Tags :Narendra Modi

Breaking News Slider Telangana Top News Of Today

మానవత్వం లేని బీజేపీ..

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీజేపీర్ మనస్సు, మానవత్వం లేదని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తే బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ఓట్ల కోసం ప్రచారమంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఖండించారు. దేశం, రాష్ట్రం, జిల్లాలో ఉన్న సమస్యల్లో వేటిపై బీజేపీ పోరాటాలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయటంలో కమ్యూనిస్టులను మించిన పార్టీలు ఏవైనా ఉన్నాయా అన్నారు. ఇజ్రాయిల్ మారణహోమంలో […]Read More

Breaking News National Slider Top News Of Today

మోదీ నెక్ట్స్ టార్గెట్ చెన్నై.. హైదరాబాద్..?

దేశమంతా మోడీ కనుసన్నల్లో నలుగుతోంది. మెలుగుతోంది. యాభై లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టి తాను ఎవరికి ఎంత సాయం చేయాలనుకుంటారో అంతా సాయం అందిస్తారు. దాని కోసం ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు. ఇదేమిటి అని నిలదీసేవారు కూడా లేరు. అటువంటి సర్వశక్తివంతుడైన ప్రధాని మోడీ పొద్దున్నే లేచి ఢీల్లీలో తన కోట పక్కనే తనను సవాలు చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీని ఎలా ఓడించాలా అని తల పట్టుకుంటారు. 2001 నాటికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ అనామకుడు. […]Read More

National Slider Top News Of Today

మోడీ కి షాకిచ్చిన కుమారస్వామి

ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకిచ్చారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి..కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య విభేదాలు తాజాగా భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.మాజీ పీఎం దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు  హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంప్రయత్నించిన సంగతి అందరికి తెల్సిందే.. అలాంటి ప్రీతం తో కల్సి   మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. […]Read More

National Slider

రష్యాలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేందర్ మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి సుధీర్ఘంగా చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి నరేందర్ మోదీని పుతిన్ ఆహ్వానించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ వ్యాఖ్యానించారు.Read More