Tags :nagarjuna sagar mla

Breaking News Slider Telangana Top News Of Today

సీఎల్పీ భేటీ మధ్యలో లేచిపోయిన ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన  సీఎల్పీ భేటీలోనాగార్జున సాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.సీఎల్పీ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా జయవీర్ లేచి బయటకు వెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు .ఓ వైపు నేను ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే జయవీర్ అలా వెళ్ళిపోతున్నాడు.. ఇలా నాన్ సీరియస్‌గా ఉంటారా.. బయటకు వెళ్లడం డిసిప్లిన్ కాదని ఫైర్ అయ్యారు..నాకు తెలియకుండా జయవీర్ […]Read More