Tags :N. Uttam Kumar Reddy

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి ఉత్తమ్ కుమార్ ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు.. మాజీ పీసీసీ చీఫ్… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ ఉత్తమ్ కుమార్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ కుమార్ గారి తండ్రైన ఎన్ పురుషోత్తమ్ రెడ్డి ఈరోజు ఆదివారం ఉదయం మరణించారు. గత కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆయన కన్నుమూశారు అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

జలసౌధకు వచ్చిన తొలి సీఎం రేవంత్ రెడ్డి

“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్

అర్హులైన లబ్ధిదారులకు అందించే కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఆక్టోబర్ నెల నుండి అర్హులైన వారి నుండి నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డుల మంజూరు గురించి విధివిధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు హోల్డర్స్ కు సన్నబియ్యం పంపిణీ చేస్తాము. అంతేకాకుండా ఈ […]Read More