Tags :N. Chandrababu Naidu. Chief Minister of Andhra Pradesh.

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు సర్కారుకు జగన్ స్వీట్ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది అని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎక్స్ వేదికగా అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు […]Read More