Tags :muda scam

Breaking News National Slider Top News Of Today

సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది.. ముడా కుంభకోణంలో తనపై విచారణను నిలిపేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూకేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.Read More