Tags :MP Elections

Slider Telangana

మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More

Andhra Pradesh Slider

ఢిల్లీకి వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక మరియు లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.Read More

Slider Telangana

BRS లోకి చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 5వ డివిజన్ కి చెందిన మోరె రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తిరిగి బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి చల్లా ధర్మారెడ్డి గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన రాజేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తప్పుచేసానన్నారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు,పాలన నచ్చకనే తిరిగి బి.ఆర్.ఎస్ లో […]Read More

Slider Telangana

కొడంగల్ సాక్షిగా నోరు జారిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు […]Read More

Slider Telangana

కాంగ్రెస్ లో చేరికపై ఎంపీ కేకే కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు చెందిన సెక్రటరీ జనరల్.. రాజ్యసభ సభ్యుడు కే కేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ” నాకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు లాంటిది. తీర్థ యాత్రలకు వెళ్లిన ఎవరైన సరే తిరిగి తమ సొంత ఇంటికి చేరుతారు. నేను కూడా తీర్థ యాత్రలకు బీఆర్ఎస్ పార్టీలో చేరాను. బీఆర్ఎస్ లో నేను కేవలం పదేండ్లు మాత్రమే ఉన్నను. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే. నేను […]Read More

Slider Telangana

BRS కి ఎంపీ అభ్యర్థి బిగ్ షాక్..?

తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడు తారీఖున జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులను ఆ పార్టీ దళపతి… మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు,నేతలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఓ ఎంపీ అభ్యర్థి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా కడియం కావ్య […]Read More

Slider Telangana

నేను ఎక్కడున్న కొడంగల్ ను మరిచిపోను

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు. . అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా […]Read More

Slider Telangana

BRS కి బిగ్ షాక్

తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..Read More

National Slider

గుండెపోటుతో ఎంపీ మృతి

తమిళనాడు రాష్ట్ర అధికార డీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) కి ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జావితాలో సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన మార్చి24న పురుగుల మందు తాగడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు కోయంబత్తూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం గుండెపోటు […]Read More