Tags :MP Elections

Sticky
Breaking News National Slider Top News Of Today

ప్రియాంక గాంధీ రికార్డు

వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రియాంక గాంధీ వయనాడ్ లో మూడు లక్షల నలబై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నట్లు తెలుస్తుంది. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకెరి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి గెలుపొందిన సోదరుడు రాహుల్ గాంధీ మూడు లక్షల […]Read More

Andhra Pradesh Slider

భావోద్వేగానికి గురైన సీఎం జగన్

ఏపీలో ఈరోజు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోర ఓటమిని కట్టబెట్టడంపై వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం తరపున అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల […]Read More

Slider Telangana

కవిత అరెస్ట్ బీజేపీకి కల్సివచ్చిందా..?

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో  బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు  ఒకటి కాదని సంకేతాలు  ప్రజల్లోకి  వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్  మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More

National Slider

BJP కి గుడ్ న్యూస్

ఎల్లుండి ఎంపీ ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పటికే  విడుదలైన పలు సర్వే ఫలితాల్లో బీజేపీ సింగల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందని తేలింది. తాజాగా ఆ ఫలితాలను నిజం చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న  మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఎన్పీపీ 5, ఎన్సీపీ3, పీపీఏ 2, కాంగ్రెస్ 25 , ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. మరోవైపు సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ […]Read More

Slider Telangana

మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ షాక్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది.. పోరుబాట బస్సు యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. ఇటీవల సిరిసిల్ల జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసును సుమోటగా స్వీకరించిన సీఈసీ విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.Read More

Slider Telangana

కరెంటు కష్టాలకు అసమర్థ, తెలివితక్కువ కాంగ్రెస్‌ కారణం

అప్పు చేసి కరెంటు కొన్నది రైతుల కోసమేనని స్పష్టంచేశారు. ఆదివారం పలు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ” ఆనాడు నేను గంట సేపు అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిన. పీక్‌ అవర్స్‌ వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు నెలకు రూ.14 వందల కోట్లు పెట్టి ఎంత షార్టేజ్‌ ఉంటే అంత కొనుక్కొచ్చి ఇచ్చినం. అందుకే ఆనాడు రెప్పపాటు సమయం కూడా కరెంటు పోలేదు. మేము ఉన్నప్పుడు పీక్‌లోడ్‌ 14,900 […]Read More

Slider Telangana

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రంలో ఈ దుస్థితి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు.ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన.. సూర్యాపేట ప్రెస్‌మీట్‌ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జనగామ జిల్లాలో, కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మా […]Read More

Slider Telangana

మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌..? నీటిమోతలెందుకు ?- రేవంత్‌ సర్కారు నిలదీసిన కేసీఆర్‌

మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 […]Read More

Slider Telangana

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు..?

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల […]Read More

Slider Telangana

పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం పార్లమెంట్ ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి బృందం పాలేరు రిజర్వాయర్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ వెంటనే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ ను నింపి, ప్రజల దాహార్తిని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ […]Read More