పాన్ ఇండియా స్టార్ హీరో…. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ నటించగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఈ మూవీ ఒకే రోజు కలెక్షన్లతో రెబల్ స్టార్ సరికొత్త రికార్డును సృష్టించారు. డార్లింగ్ నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచారు.బాహుబలి–2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, […]Read More
Tags :movie news
మన్మధుడు.. సీనియర్ హీరో నాగార్జున ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. దీంతో ఆషికా లక్కీ ఛాన్స్ కొట్టింది అని తెలుగు సినిమా క్రిటిక్స్ అంటున్నారు.Read More
పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి 2898AD . ఈ చిత్రానికి సంబంధించి టికెట్లు బుకింగ్ నిన్న ఆదివారం మొదలైంది.. ప్రారంభమైన గంటల వ్యవధిలోనే నో టికెట్ల బోర్డు కన్పించాయి.. అయితే ‘కల్కి2898AD’కి బదులు తాను నటించి విజయవంతమైన ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యా యన్న వార్తలపై హీరో రాజశేఖర్ […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగి కూటమి 161ఎమ్మెల్యే స్థానాల్లో విజయదుందుభికి కారణమైన జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ ఏవీ ఒకటి విడుదలైంది.. ప్రముఖ సినిమా బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వప్రసాద్ కూటమి విజయం సాధించిన సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప ప్రదర్శించిన స్పెషల్ ఏవీ ఆకట్టుకుంటోంది. ఎన్నో […]Read More
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాతలు భేటీ కానున్నారు.. ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..Read More
కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ ..సీనియర్ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు.. ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కల్సినట్లు బండి సంజయ్ తెలిపారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి అభిమానినని తెలిపారు. నేను ఎక్కువగా మెగాస్టార్ మూవీలే చూసేవాడ్ని..కష్టపడి సొంతంగా పైకి వచ్చారు.. ‘నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆనందంగా ఉంది’ అని బండి సంజయ్ […]Read More
