Tags :movie news
సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్ర యూనిట్ నిన్న ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించింది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న హీరో సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పారు. ముంబై లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన గంట ఆలస్యంగా వెళ్లారు. స్టేజ్ మీదకు వెళ్లగానే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని సూర్య కోరారు. అనంతరం సూర్య మాట్లాడుతూ.. అన్ని భాషల్లోని నటులు ఈ మూవీలో నటించారన్నారు. ఎపిక్ సినిమాతో ముందుకు వస్తున్నామని ఆదరించాలని కోరారు. నవంబర్ 14న […]Read More
ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్. అయితేనేమి మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ముంచిన వరదల సమయంలో ఏ స్టార్ హీరోయిన్ ముందుకు రాకపోయిన స్టార్ హీరోలకు తానేమి తీసిపోలేను అంటూ రెండు రాష్ట్రాలకు వరద సాయం అందించింది. తాజాగా ఆ హీరోయిన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు.టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల హైదరాబాద్ మహానగరంలోని బస్టాండ్ పరిసరాల్లో చలిలో నిద్రిస్తున్న ప్రయాణికులు, అనాథలు, పేదలకు ఆమె దుప్పట్లు పంచారు. తానే స్వయంగా వారికి దుప్పట్లు […]Read More
ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్నేహితులని మనందరికి తెల్సిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్ళి కూడా చేస్కుంటారని అప్పట్లో వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఓ రూమర్ వీరిద్ధరి గురించి ఫిల్మ్ నగర్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క శెట్టి నటిస్తున్న తాజా మూవీ ఘాటీ సినిమా చిత్రీకరణ సెట్ లో హీరో ప్రభాస్ వెళ్లి కల్సినట్లు ఆ వార్తల సారాంశం. […]Read More
తనకు తల్లి అవ్వాలని ఉందని ప్రముఖ నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి సమంత మాట్లాడుతూ ” నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి నేను చాలా ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాజా సిరీస్ లో కూతురుగా నటించిన కశ్వీ మజ్ముందర్ తెలివైన అమ్మాయి. అద్భుతంగా […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహాం మూవీ సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయుడు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి లను కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై టీడీపీ నేత ఎం రామలింగం పిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్ లో ఐటీ […]Read More
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో […]Read More
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని […]Read More
అండర్ డాగ్ గా దీపావళి బాక్సాఫీస్ రేసులోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క“. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తూ సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది “క“. ఫస్ట్ వీక్ హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేస్తున్న “క“ సినిమా, మరో రెండు వారాలు ఇలాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కంటిన్యూ చేయబోతోంది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. “క“ విజయం […]Read More
ప్రముఖ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “300ఏండ్ల కిందట తమిళ రాజుల అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు. ఇప్పుడు వాళ్ళు మేము తమిళులం అని నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” డీఎంకే మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు.. ఇతరుల భార్యలపై కన్నేయ్యద్దని బ్రాహ్మాణులు చెబుతున్నందుకే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కరుణానిధి కుటుంబం ఏపీ […]Read More
