Tags :morning top news

Sticky
Breaking News Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగవంతం ఈనెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన విశాఖలో రైల్వేజోన్ కార్యాలయానికి టెండర్లకు ఆహ్వానం 29న జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్‌కు BRS పిలుపు మా ఇల్లు బఫర్‌జోన్‌లో లేదు-హైడ్రా కమిషనర్ నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈనెల 28న జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సొరెన్‌ ప్రమాణం ఐపీఎల్‌ మెగా వేలంలో పంత్‌, శ్రేయాస్‌కు రికార్డు ధరరెండోరోజు కొనసాగనున్న ఐపీఎల్‌ […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

2026నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి-ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన సర్కారు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ చంచల్‌గూడ జైలుకు యూట్యూబర్‌ ప్రణీత్‌ తరలింపు తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు నీట్‌ లీక్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ అరెస్ట్‌ కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అగ్నివీర్‌లకు 10% కోటా ఇస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటన కాలిఫోర్నియాలో కాల్పులు, నలుగురు మృతి సికింద్రాబాద్‌-ముంబై మధ్య తొలి వందేభారత్ […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు-సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ తెలంగాణలో రూ.400 కోట్లతో మారియట్ పెట్టుబడులు ఉత్తరాదిన కుండపోత వానలు, రెడ్ అలెర్ట్‌ జారీ సిఖ్స్ ఫర్‌ జస్టిస్‌ సంస్థపై మరో ఐదేళ్లపాటు నిషేధం టెక్సస్‌లో బెరిల్‌ తుఫాన్‌ బీభత్సం, నలుగురు మృతి జూన్‌లో రూ.21,262 కోట్లు దాటిన SIP పెట్టుబడులు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ 9 న్యూస్

నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన తెలంగాణలో ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC పరీక్షలు ఏపీలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన హిమాచల్‌లో వరదలు, 76 రహదారులు మూసివేత నీట్‌ పేపర్లు లీక్‌ అయింది వాస్తవమే-సుప్రీంకోర్టు రెండోరోజు రష్యాలో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 26 నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం కీవ్‌లో ఆస్పత్రులపై రష్యా దాడి, 31 […]Read More

Andhra Pradesh Slider Telangana

రామోజీరావు మృతిపై ఎన్టీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More

Slider Top News Of Today

మార్నింగ్  టాప్ 9 న్యూస్

ఈవీఎంలు ధ్వంసం చేసినవారిపై కఠినచర్యలకు ఈసీ ఆదేశాలు APలో ప్రైవేట్ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ తెలంగాణలో దేవదాయశాఖ భూములకు జియోట్యాగింగ్‌ తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశం నైరూతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం నైజీరియాలో సాయుధమూకల దాడిలో 40 మంది మృతి షెంజెన్ వీసా దరఖాస్తు రుసుమును 12శాతం పెంచిన ఐరోపా అంతరిక్షంలో ఆయుధాల నిషేధంపై ఐరాసలో వీగిన తీర్మానం ఐపీఎల్:SRHపై విజయంతో ఫైనల్‌కు కోల్‌కతానైట్‌రైడర్స్Read More

What do you like about this page?

0 / 400