Tags :morning news

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

2026నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి-ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన సర్కారు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ చంచల్‌గూడ జైలుకు యూట్యూబర్‌ ప్రణీత్‌ తరలింపు తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు నీట్‌ లీక్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ అరెస్ట్‌ కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అగ్నివీర్‌లకు 10% కోటా ఇస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటన కాలిఫోర్నియాలో కాల్పులు, నలుగురు మృతి సికింద్రాబాద్‌-ముంబై మధ్య తొలి వందేభారత్ […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు-సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ తెలంగాణలో రూ.400 కోట్లతో మారియట్ పెట్టుబడులు ఉత్తరాదిన కుండపోత వానలు, రెడ్ అలెర్ట్‌ జారీ సిఖ్స్ ఫర్‌ జస్టిస్‌ సంస్థపై మరో ఐదేళ్లపాటు నిషేధం టెక్సస్‌లో బెరిల్‌ తుఫాన్‌ బీభత్సం, నలుగురు మృతి జూన్‌లో రూ.21,262 కోట్లు దాటిన SIP పెట్టుబడులు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ 9 న్యూస్

నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన తెలంగాణలో ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC పరీక్షలు ఏపీలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్ష సూచన హిమాచల్‌లో వరదలు, 76 రహదారులు మూసివేత నీట్‌ పేపర్లు లీక్‌ అయింది వాస్తవమే-సుప్రీంకోర్టు రెండోరోజు రష్యాలో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 26 నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం కీవ్‌లో ఆస్పత్రులపై రష్యా దాడి, 31 […]Read More

Slider Top News Of Today

Morning Top 9 News

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు వర్షాలు పోలవరంలో రెండోరోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన హైదరాబాద్ లో పీవీ హైవేపై కారు బీభత్సం, ఒకరు మృతి 6 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు మథురలో కూలిన వాటర్‌ ట్యాంక్‌, ఇద్దరు మృతి దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు ముంబై: బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హాకు అస్వస్థత […]Read More

Andhra Pradesh Slider

రామోజీరావు మృతిపై చంద్రబాబు సంతాపం

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇంకా ఆ పోస్టులోఒ అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన […]Read More

Andhra Pradesh Slider Telangana

రామోజీరావు మృతిపై ఎన్టీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More