Tags :Moinabad Farm House Case

Breaking News Crime News Slider Top News Of Today

మొయినాబాద్ :- కోళ్ల పందేం కేసులో ట్విస్ట్..!

మొయినాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌజ్ పరిధిలోని కోళ్ల పందేల కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఈ పందేంలో బీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు పాల్గోన్నారు అని వార్తలు వచ్చాయి.దీనిపై సదరు ఎమ్మెల్సీ సైతం క్లారిటీచ్చారు. తాజాగా ఈ కోళ్ళ పందేంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు ..తెలంగాణ రాష్ట్ర […]Read More