రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రైల్వేల కోసం కేటాయించిన రూ.2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్ లో రూ.1.08 లక్షల కోట్లు భద్రత కోసం వినియోగిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2500 జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల కోచ్లను తయారు చేస్తామన్నారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించామన్నారు. అటు ఒక్కో రైలులో మూడింట రెండొంతులు సాధారణ […]Read More
Tags :modi
కేసీఆర్ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు “ఏదైనా మొదలెట్టినప్పుడు అది సాధించేవరకు పోరాడాలి.. కొట్లాడాలి.. అవసరమైతే ప్రాణాలకు తెగించి మరి గెలవడానికి ప్రయత్నించాలి “అని.. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశాల్లో కానీ కేసీఆర్ ఇదే చెప్తూ ఉంటారు అని అందరూ అంటుంటారు.. అయితే తాజాగా ఈరోజు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ కు కనీసం పైసా కూడా కేటాయింపులు చేయలేదు.. పక్కనున్న ఏపీకి ఏకంగా పదిహేను వేల కోట్లతో […]Read More
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లతో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టిన సంగతి కూడా తెల్సిందే. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న కానీ […]Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టారు అని అర్ధమవుతుంది . అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం […]Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మున్ముందు బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి.. ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లగా పేర్కొన్నారు . ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు.. ఆర్థికలోటు తగ్గుతోంది.. ఆర్థిక లోట 4.9 శాతంగా ఉంది.. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించే మరో 3 మందులకు […]Read More
ఈరోజు నుండి మొదలైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా సాగాలి.. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాము .. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము .. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది.. బడ్జెట్ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు […]Read More
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల కారణంగా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఆయన చైర్మన్ పదవీ కాలం 2029తో ముగియనున్నది. అయిన ఐదేండ్లకు ముందుగానే తప్పుకున్నారు. కొందరూ అభ్యర్థులు యూపీఎస్సీకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు సాధించడం… ఈక్రమంలోనే మనోజ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారీ తీస్తుంది.Read More
2022 జూన్ 14న ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ . ఈ పథకం కింద ఇరవై మూడు ఏండ్ల లోపు ఉన్న యువతను నాలుగేండ్ల పరిమితితో కేంద్ర సాయుధ దళాల్లోకి తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ పథకం గురించి మోదీ సర్కారు కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా సాయుధ బలగాల్లోకి పది శాతం కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ […]Read More
సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More
భారతరాజ్యాంగాన్ని రచించి… ప్రపంచానికే దిక్సూచిగా నిలబెట్టిన దివంగత భారతరత్న డా. బీ. ఆర్ అంబేద్కర్ ను ఓడించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో మాట్లాడారు.. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు . కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కరే స్వయంగా చెప్పారు.. నాటి […]Read More