Tags :mobile phone

Sticky
Breaking News Business Slider Technology Top News Of Today

జియో ఆఫర్…!

ప్రముఖ టెలికామ్ నెట్ వర్క్ సంస్థ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా జియో భారత్ 4G మొబైల్ ధరను రూ.999ల నుండి రూ.699లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దీపావళి పండుగ నుండి మాత్రమే అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ తెలిపింది.ఇక ఈ ఫోన్ లో వాడే నెలసరి రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల కంటే రూ.76లు తక్కువ ఉంటుంది. అంటే ధర రూ.123 మాత్రమే అని ప్రకటించింది. ఈ రకంగా వినియోగదారులు […]Read More

Sticky
Breaking News Slider Sports Technology Top News Of Today

నేడే ఐఫోన్ 16 ఆవిష్కరణ

గ్లోబల్ టెక్ దిగ్గజం అయిన యాపిల్ ఈరోజు సోమవారం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నది. ఈసారి ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్ , ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను నేడు ఆవిష్కరించనున్నది యాపిల్. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం నాలుగు రంగుల్లో ఈ మోడళ్లన్ని యూజర్లకు అందుబాటులో రానున్నాయి. […]Read More

Breaking News Slider Technology Top News Of Today

మీరు One Plus Phone వాడుతున్నారా..?

మీది వన్ ప్లస్ ఫోనా..?.. మీ మొబైల్ ఫోన్ 9,10మోడల్స్ కు చెందిన వన్ ప్లస్ ఫోనా..?. అయితే ఈ వార్త మీకోసమే.. మీ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్డేట్ అడుగుతుందా..?. అయితే మీరు అప్డేట్ చేస్కోకండి. ఎందుకంటే అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ సమస్య వస్తుంది. ఫోన్ ఒక్కసారిగా ఆగిపోయి సిమ్ కార్డులు పనిచేయట్లేదని పిర్యాదు చేస్తున్నారు వన్ ప్లస్ ఫోన్ వినియోగదారులు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేస్కోవద్దని టెక్ […]Read More

Breaking News Business Crime News Slider

JIO యూజర్లకు బిగ్ అలర్ట్

CRIME :- జియో తమ యూజర్లకు బిగ్ అలర్ట్ ను తెలిపింది.. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న SMS లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పినా కానీ పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 […]Read More

National Slider

మొబైల్ యూజర్లకు శుభవార్త

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రకాల క్యాన్సర్ నివారణ మందుల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి, ప్లాటినం 6.5% తగ్గించారు.Read More

Lifestyle Slider Top News Of Today

ఫోన్ రింగ్ ఐతే అది యముడి పిలుపు కావోచ్చు..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు సరికొత్తగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని  పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. ఎందుకంటే అది బహుశా  యముని పిలుపు కావొచ్చు’ అంటూ హెచ్చరించారు. ఇటీవల సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని […]Read More

Crime News Slider

ప్రాణం తీసిన మొబైల్ ఫోన్

ఏపీలో విశాఖపట్టణంలో మధురవాడలో మొబైల్ ఫోన్ ప్రాణం తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మధురవాడకు చెందిన ఓ బాలిక నిత్యం స్మార్ట్ ఫోన్ వాడటం చూసిన తల్లి మందలించింది. దీంతో ఆ బాలిక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలను బలి తీసుకుంది.Read More