బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈనెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశంలో భాగంగా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” కేసీఆర్ సారు చాలా మంచివారు. నేను కేసీఆర్ సారు అంత మంచిదాన్ని కాదు. నేను రౌడీ టైప్. రజతోత్సవ […]Read More
Tags :mlc
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన సీనియర్ నేత కొణిదెల నాగబాబు ఈరోజు బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.. అనంతరం నాగబాబు తన సతీమణితో కల్సి సీఎం చంద్రబాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా ఎక్స్ వేదిగా నాగబాబు సోదరుడు..మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నా తమ్ముడుకి అభినందనలు అని పోస్టు చేశారు.దీనికి బదులుగా థ్యాంక్స్ అన్నయ్య..మీరు తోడ్పాటు.ప్రేమకు […]Read More
చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం భారీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీనాగబాబు చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. ‘పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత వర్మను ఉద్దేశించే అన్నవని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ నేత..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన భూములను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరూ కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తనకు చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ […]Read More
తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అదికారంలో ఉండీ కూడా సిట్టింగ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోక పోయినందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్సీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్ బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్సీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధినాయకత్వం బిగ్ షాకిచ్చింది. పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గోనడమే కాకుండా ఓ వర్గాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడాడు తీన్మార్ మల్లన్న..దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయిన కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో […]Read More
రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు కాంగ్రేస్ ఎమ్మెల్సీ,తీన్మార్ మల్లన్న..గతంలో కేసీఆర్ టార్గెట్ గా Qన్యూస్ చానెల్ లో నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న.కాంగ్రేస్ ప్రభుత్వంలో గ్యాడ్యుయేడ్స్ ఎమ్మెల్సీగా విజయం సాదించారు.అయితే ఎన్నికైన కొన్ని రోజులకే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి అంటూ బీసీ కులాలతో బహిరంగ సభలు పెడుతున్నాడు.రెడ్డిలు టార్గెట్ గా ఘాటు వాఖ్యలు చేస్తూ వస్తున్నారు..ప్రభుత్వంతో తాను డీకొడుతున్నా అనే […]Read More
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొదండ రామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళ సైకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజ్ శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మా నియామకాన్ని కాదని కొదండరామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను ఎలా నియమిస్తారని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కారణం అని అందరికి తెల్సిందే.. క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై.. ఆ పార్టీలోని నేతల గురించి ఉన్నది లేనిది ప్రచారం చేస్తూ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ & టీమ్ పై వ్యతిరేకత రావడానికి తనవంతు పాత్ర పోషించాడు.. ఇదే సంగతి తీన్మార్ మల్లన్న కూడా పలుమార్లు మీడియాలో కూడా చెప్పారు.. తాజాగా బీసీ కులగణన గురించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది రాకేశ్ […]Read More