Tags :Minister of Transport of Telangana

Breaking News Editorial Slider Telangana Top News Of Today

పొన్నం,మధు యాష్కీకి క్రెడిటీవ్వాలి ..కానీ ఈ దేవెందర్ గౌడ్ కి ఎందుకు-ఎడిటోరియల్ కాలమ్..!

ఎవరూ అవునన్నా.. కాదన్నా తెలంగాణ ఉద్యమంలో అప్పటి రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గోన్నవారిలో అగ్రగణ్యులు అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కీ. అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ సీఎం.. తెలంగాణ భద్ధవ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఎదిరించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్ధతుగా నిలిచారు. అయితే వీళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీకి చెందిన సీనియర్ […]Read More