Tags :minister of telangana

Breaking News Slider Telangana Top News Of Today

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు..!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశమి చ్చినప్పటికీ, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రంజాన్ మాసంలో ఏర్పాట్లపై సమీక్ష..!

మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం, ఆరవ ఫ్లోర్, కాన్ఫరెన్స్ హాల్ లో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎవడు రమ్మన్నడు మిమ్మల్నంటూ- రైతులపై మంత్రి చిందులు..!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జాతీయ రహ దారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితో దురుసుగా ప్రవర్తించాడు.., నోరుపారే సుకుని అవమానించాడని రహదారి నిర్మాణ బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరెల్లి నుంచి ఛత్తీస్ గఢ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదా రిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం, వర్కట్పల్లి, పొద్దటూరు, ఏదుళ్లగూడెం, రెడ్లరేపాక, […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

మహాశివ రాత్రి ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్ష.!

తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశo నిర్వహించారు. ఈనెలలో జరగనున్న మహాశివ రాత్రి పర్వదిన పండుగ సందర్భంగా ఎదురయ్యే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు.. గత ఏడాది అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సంబంధితాధికారులకు సూచించారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ కు ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయ్ హుజూర్ నగర్ నుంచి జాన్ పడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో అందరూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా..?.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న బీజేపీ తెలంగాణలో తనదైన మార్క్ ను చూపెట్టబోతుందా..?.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాధ్ షిండే తయారయ్యారా..? .అంటే జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు టార్గెట్ గా బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయింది బీజేపీ పార్టీ..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దూకుడును ఎక్కడా బీజేపీ ప్రదర్శించలేకపోతుంది.దానికి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సొంత ఇలాఖాలో మంత్రి సీతక్కకు షాక్..?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క @దనసరి అనసూయ తనొక ఫైర్ బ్రాండ్ నక్సలైట్ గా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ఒక సెన్సెషన్ గా నిలిచింది ఆమె.సమ్మక్క సారలమ్మ పుట్టిన ములుగు జిల్లాలో జన్మించి సామాన్య మహిళ నుండి రాష్ట్ర స్థాయి మంత్రి వరకు ఎదిగింది ఆమె.రాజకీయాల్లో ఆమెకు తిరుగులేదనే చెప్పవచ్చు.కానీ అదికారంలోకి వచ్చాక ఆమె పూర్తిగా నియోజకవర్గాన్ని విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి.. ఇటివల నియోజకవర్గంలో దొడ్ల గ్రామం వద్ద నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా  జమ చేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి సీతక్క చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు.. డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు సూచించారు. ఈ నెల 26న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు, కేటీఆర్ లు డాక్టర్ కు చూపించుకోవాలి..!

Politics : మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, కేటీ రామారావు ల మానసిక పరిస్థితి బాగోలేదు.. వారిద్దరూ సరైన వైద్యులకు చూయించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతుభరోసా పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్షలకు మాజీ మంత్రులు హారీష్, కేటీఆర్ లు మాట్లాడిన మాటలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటరిస్తూ పనికిమాలినోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడతారు.. ఆర్ఆర్ఆర్ కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిస్తే పన్నెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్న మంత్రి సీతక్క

ఏపీలోని విజయవాడలో కనక దుర్గ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి సీతక్క దుర్గగుడిలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్కకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినఆలయ అధికారులు అధికారులు, వేద పండితులు. అమ్మవారినీ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సీతక్కను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు […]Read More