Tags :Minister of Economically Weaker Sections Welfare

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 16,347టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. అంతేకాకుండా అన్ని వర్గాల వారికి ఆన్ లైన్ లో ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధిన ఓ వెబ్ సైట్ ను రూపొందిస్తాము. నిపుణులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తాము. ప్రశ్న పేపర్లు,మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్ అర్హత సాధించినవారు […]Read More