Tags :minister of central

Breaking News Slider Telangana Top News Of Today

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీస్

హైదరాబాద్‌ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లు ప్రవేశపెడతాము .. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్‌ కనెక్టవిటీ పెంచాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. తెలంగాణకు మూడు మేజర్ టర్మినల్స్ ఉన్నాయి.. నెలరోజుల్లో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టర్మినల్.. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్‌లోడ్ చేసుకోవచ్చు.. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.. చర్లపల్లి లో పర్యటించిన ఆయన […]Read More