Tags :Minister of Agriculture of Andhra Pradesh

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..!

ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ నిర్ణయంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.43,402కోట్లు

ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక.. అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలను.. రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసింది.తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వడ్డీలేని రుణాలు,భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. విత్తనాలు ,సూక్ష్మ పోషకాలను రాయితీలపై అందిస్తామని మంత్రి వివరించారు.Read More