ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More
Tags :Minister for Revenue and Housing
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము. ముందుగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు అందజేస్తాము.. ఒంటరి మహిళలు.. పూరి గుడెసెలు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తాము. సంక్రాంతి పండక్కి లోపు ఇందిరమ్మ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. ఏవిధమైన అవినీతి ఉండకూడదు. ఈ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన వేటు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హిమాయత్ నగర్ లో గృహా నిర్మాణ సంస్థ కార్యాలయంలో సంబంధితాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందాలి. […]Read More
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈరోజు మంగళవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాము. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించాము. […]Read More
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి పోర్టల్ కు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకోచ్చిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గురించి జరుగుతున్న చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణిని ఆర్ధరాత్రి ప్రమోట్ చేశారు. ధరణిలో అనేక లోపాలున్నాయి. రెవిన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్ నేతల హస్తంపై పోలీసులు వెలికితీస్తారు.. తప్పుచేసినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు.. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాము..ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకోసం పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము.. మిగిలిని రూ.13 వేల కోట్ల రుణాలను రైతులందరికీ త్వరలోనే చెల్లిస్తాము.. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.Read More