Tags :Michael Punke

Sticky
Breaking News Business Slider Top News Of Today

దావోస్ లో తెలంగాణ సంచలనం..!

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంచలనం సృష్టించింది. దాదాపు పది కంపెనీలతో రూ.1,32,000కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ […]Read More