అర్హులైన లబ్ధిదారులకు అందించే కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఆక్టోబర్ నెల నుండి అర్హులైన వారి నుండి నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డుల మంజూరు గురించి విధివిధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు హోల్డర్స్ కు సన్నబియ్యం పంపిణీ చేస్తాము. అంతేకాకుండా ఈ […]Read More
Tags :Member of the Telangana Legislative Assembly
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ తో వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది.. ఆసరా పెంపులేదు.. రైతుభరోసా లేదు.. తులం బంగారం లేదు. అయిన కానీ ఎనిమిది నెలల్లో ఎనబై వేల కోట్ల అప్పులు చేసింది. అఖరికి ఇటీవల పిలిచిన వడ్ల కొనుగోలు టెండర్లో సైతం అవినీతి జరిగింది అని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల […]Read More
పాడి కౌశిక్ రెడ్డి అంటే ఆరున్నడుగుల బుల్లెట్.. కంటెంట్ తో పాటు మంచి వాక్ చాతుర్యం… సబ్జెక్టు ఉన్న యువనాయకుడు.. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. మీడియా సమావేశం పెట్టిన.. ప్రభుత్వలోపాలను ఎత్తిచూపిన కౌశిక్ రెడ్డి మాటకు కానీ విమర్షకు కానీ తిరుగుండదు. అలాంటి కౌశిక్ రెడ్డి నిన్న బుధవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సబ్జెక్టూకు పార్టీ మారిన ఎమ్మెల్యేల నుండి కౌంటర్ ఇవ్వడానికి […]Read More
తెలంగాణలో రైతులందరికీ రూ.2,00,000ల రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయను.. రుణమాఫీపై చర్చకు కొడంగల్ నియోజకవర్గ కేంద్రమైన ఓకే.. కొండారెడ్డిపల్లి అయిన ఓకే.. ప్లేస్ డేట్ మీరు ఫిక్స్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాజీ మంత్రి.. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బాటలో […]Read More
చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక సంఘటన చోటు చేసుకుంది.. డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది…ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ “ప్రతి అసెంబ్లీ సమావేశంలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతారు.. నేను ఏమి తప్పు చేశాను.. పార్టీ మారడం తప్పా..?.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరడం తప్పు అయితే అసలు రేవంత్ రెడ్డిని […]Read More