తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిజామాబాద్ పర్యటనలో బీజేపీ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు కౌంటరిచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేండ్లలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని బీఆర్ఎస్ నేతకపై ఆరోపణలున్నాయి.. అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిన పాములా తయారైంది..మాజీ మంత్రి కేటీఆర్ పై ఉన్న […]Read More
Tags :medak bjp mp
తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు.. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మంచి వక్త.. వకీల్ సాబ్.. సబ్జెక్టుపై మాట్లాడగలే సత్తా ఉన్నా నాయకుడు.. అన్నింటికి మించి ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసే పొలిటీషియన్ అని మంచి పేరు ఉంది. అంత మంచి పేరు ఉన్న సదరు ఎంపీ రఘునందన్ రావు పప్పులో కాలేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అక్కినేని వారి మాజీ కోడలు … ప్రముఖ సీనియర్ నటి సమంత […]Read More
కాంగ్రెస్, బీజేపీలు ఒకటే అని ఒప్పుకున్న ఎంపీ రఘునందన్…?
ఢిల్లీలోనేమో కుస్తీ.. గల్లీలోనేమో దోస్తీ అన్నట్లు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వ్యవహరిస్తున్నారు అని పలుమార్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వాదన. తాజాగా బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అని […]Read More
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై దూకుడు ను పెంచిన “హైడ్రా” రాజకీయ సామాన్యుల నుండి మద్ధతును చురగొంటుంది.. హైడ్రా కు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్ధతు తెలపగా తాజాగా తెలంగాణ బీజేపీ కి చెందిన ఎంపీ మద్ధతు తెలిపారు.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ BJP Mp మాధవనేని రఘునందన్ రావు హైడ్రాకు మద్ధతుగా నిలిచారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో అక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి తీసుకొచ్చిన హైడ్రా […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగరవేశారని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్. ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు?’ అని ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు.Read More