Tags :Maharashtra Assembly Election Result 2024
Sticky
శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఈ విషయం గురించి ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మట్లాడుతూ మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓటమి పాలైందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా విఫలమవగా, జార్ఖండ్లో ఏఐసీసీ అబ్జర్వర్గా భట్టి విక్రమార్క సక్సెస్ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్రెడ్డి కాంగ్రెస్ కూటమిని భ్రష్టు పట్టించారని, […]Read More
Sticky
నిన్న శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పతనం తారాస్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మహారాష్ట్రలో 1990లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 141 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత 1995లో 80స్థానాలకు […]Read More
Sticky
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న శనివారం విడుదలైన సంగతి తెల్సిందే. ఈ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లో గెలిచి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన నానా పటోలే అతి స్వల్ప మెజార్టీతోనే బయటపడ్డారు. సకోలి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నానా పటోలే తన సమీప అభ్యర్థి […]Read More
Sticky
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది. మహాయుతి కూటమికి నాయకత్వం వహించిన బీజేపీ 132 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది.మరోవైపు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన (SHS) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41,జేఎస్ఎస్ 2, ఆర్ఎస్జేపీ 1 కైవసం చేసుకున్నాయి. అటు మహావికాస్ అఘాడీకి కేవలం 49 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ […]Read More
Sticky
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కూటమి అయిన టీడీపీ కూటమికి 164, వైసీపీకి పదకొండు స్థానాలను ఓటర్లు కట్టబెట్టిన సంగతి తెల్సిందే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఇప్పటివరకు చేయని ప్రయత్నం లేదు. అఖరికి కోర్టు మెట్లు కూడా వైసీపీ ఎక్కింది. ఇదే పరిస్థితి తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి. […]Read More
Sticky
మహారాష్ట్ర కొత్త సీఎంపై ఉత్కంఠ నెలకొన్నది.. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో పోటాపోటీ ఉంది.. ఈరోజు ఉదయం వెలువడుతున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది.. మొత్తం 125 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.. సీఎం రేసులో ముందున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.. మరోవైపు అజిత్ పవార్నే సీఎం చేయాలని ఎన్సీపీ వర్గం పట్టు పడుతుంది.. మహాయుతి గెలుపులో […]Read More