Tags :maharashtra assembly

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర లో 1995తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదు..!

మహారాష్ట్రలో ఉన్న 288 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన పోలింగ్ శాతం 1995తర్వాత అత్యధికంగా నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 65.1% గా నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది. 1995లో రికార్డు స్థాయిలో అంటే ఏకంగా పోలింగ్ శాతం 71.5% గా నమోదైంది. ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల తమకే అనుకూలం అని ఆయా రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ఈ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే నెల నవంబర్ ఇరవై తారీఖున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి . దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఓట్ల లెక్కింపు నవంబర్ ఇరవై మూడున జరుగుతుందని ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో 29ఎస్సీ ,25ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తం 9.63కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్ […]Read More

What do you like about this page?

0 / 400