ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటి చేసిన అన్ని ఎమ్మెల్యే.. ఎంపీ స్థానాల్లో గెలుపొంది పోటి చేసిన అన్ని స్థానాల్లో విజయంతో వందకు వందశాతం సక్సెస్ రేటును సాధించిన పార్టీగా అవతరించిన సంగతి తెల్సిందే.. తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున ప్రచారం చేసిన పదకొండు స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులే […]Read More
Tags :maharashtra
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది. మహాయుతి కూటమికి నాయకత్వం వహించిన బీజేపీ 132 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది.మరోవైపు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన (SHS) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41,జేఎస్ఎస్ 2, ఆర్ఎస్జేపీ 1 కైవసం చేసుకున్నాయి. అటు మహావికాస్ అఘాడీకి కేవలం 49 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ […]Read More
మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జోరును కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును దాటింది. మహారాష్ట్రలో కోప్రీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ కూటమి మొత్తం 217, కాంగ్రెస్ కూటమి 56స్థానాల్లో ఇతరులు పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో పడ్నవీస్ నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నరు. ఈ సమావేశానికి […]Read More
మహారాష్ట్ర పుణేలోని లోనావాలాలో వరద బీభత్సం సృష్టించింది. విహారయాత్ర కోసం భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతంలో గల్లంతయ్యారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేకపోయారు. చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు. మిస్ అయిన వారిలో నలుగురు చిన్నారులు, మహిళ ఉన్నారు .. ఇప్పటికే రెండు మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.Read More