Tags :lok sabha

Breaking News National Slider Top News Of Today

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలి.

దేశంలో లోక్‌స‌భ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో త్వ‌ర‌లోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన Fair Delimitation (న్యాయమైన పునర్విభజన) జాయింట్ యాక్షన్ కమిటీ తొలి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమిలీ ఎన్నికలు ఖాయమా…?

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు సై అంటుందా..?. ఇప్పటికే జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందా..?. దానికవసరమయ్యే రాజ్యాంగంలోని మూడు సవరణలను చేయడానికి మోదీ పూనుకున్నారా..? అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లి తిరిగోచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము జమిలీ ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాము.. […]Read More