మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయి అన్ని రకాల కమిటీలు వేస్తాము.. ఆ కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాము.. కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలపై క్షేత్రస్థాయి నుండి పోరాటం షూరు చేస్తాము అని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇంతవరకూ బాగానే ఉంది మరి కొత్త ఏడాదిలో గులాబీ […]Read More
Tags :ktr
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు లో ప్రభుత్వం సొమ్ము పక్కతోవ పట్టింది అనే కారణంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .. వచ్చే ఏడాది జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది .. మరోవైపు సీనియర్ […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. మరోవైపు ఈనెల ముప్పై తారీఖు వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా దాన్ని మంగళవారం వరకు పొడిగించడం గమనార్హం. అయితే […]Read More
ఒక్కొక్క రైతుకు కాంగ్రెస్ సర్కారు రూ.17,500లు బాకీ..!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద రూ.17,500 లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాల గురించి చర్చ జరుగుతుంది. రైతు భరోసాపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” తాము అధికారంలో ఉన్న సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద రైతులకు అందజేశాము. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చ జరుగుతుంది.మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబి కేసు,అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య అసెంబ్లీలో ఈ రోజు రైతు భరోసా పై చర్చ మొదలైంది.ఉదయాన్నే సభను ఆలస్యంగా ప్రారంభించడంతో స్పీకర్ కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచన చేసారు.. సభలో రైతుభరోసా పై చర్చ సమయంలో మాజీ మంత్రి కే.టీ.ఆర్ మాట్లాడుతుండగా పదే పదే మంత్రి కొమటిరెడ్డి […]Read More
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫార్ములా – ఈ కార్ రేసింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసిబీ కేస్ నమోదు చేసి కేటీఆర్ ను A1 గా చేర్చింది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అంతర్మధనం చెందుతున్నారని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.పార్ములా – ఈ కార్ […]Read More
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సర్కార్పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్ను టార్గెట్గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫార్ములా కారు ఈ రేస్ వ్యవహారంలోని కేసుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఈ కేసులో ఏ1 కేటీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడూతూ “నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను.అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద […]Read More
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNS 409, 120(బీ) సెక్షన్ల కింద మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ , ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ ఇంజనీర్ […]Read More