తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ కార్మిక విభాగం పోరాడుతుంది” అని అన్నారు..కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.కేసీఆర్ […]Read More
Tags :ktr
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి రేవంత్ సాయం..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా ..? . నేనా అన్నట్లు ఎన్నికల సమరాన్ని అప్పుడే మొదలెట్టాయి. కాంగ్రెస్ తరపున దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు విచారించింది. ఈ విచారణలో ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు షాకిచ్చింది. ఈ రోజు బుధవారం ఉదయం మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ […]Read More
తెలంగాణలో పార్ములా ఈ కేసు సంచలనంగా మారింది.విదేశి సంస్థలకు నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డబ్బులు పంపారని,ప్రభుత్వ దనాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగాలతో కేటీఆర్ పై కేసు నమోదైంది.ఏసీబీ ఈ కేసు విచారణ ప్రారంభించింది.గత 20 రోజులుగా కేటీఆర్ అరెస్ట్ నేడు,రేపు అంటూ చర్చలకు తెరలేపారు..అసలు ఈ కేసులో ఏమీ లేదు,డబ్బులు పంపింది నిజం,వాళ్ళకు చేరిందని వాళ్ళూ చెబుతున్నారు.హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసమే తాము ఈ రేసింగ్ నిర్వహించినట్టు కేటీఆర్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.ఏసీబీ విచారణకు సైతం […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి వేసిన ఎత్తులు పారట్లేదా..? అతని వ్యూహాలు బెడిసికొట్టాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాదానం వినిపిస్తుంది.ఓటుకు నోటు కేసులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ని జైల్లో పెట్టింది.కొన్ని రోజులు జైల్లో ఉండి భయటకు వచ్చిన రేవంత్ రెడ్డి పగతో రగిలిపోయారు.బీఆర్ఎస్ కే.సీ.ఆర్ మరీ ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా పనిచేస్తు వస్తున్నాడు.కసిగా పనిచేసి పార్టీని అదికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు.. అయితే ఇటీవల పార్ములా – ఈ రేసింగ్ […]Read More
నిన్న గురువారం ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ విచారణానంతరం భారీ ర్యాలీగా ఏసీబీ కార్యాలయం నుండి తెలంగాణ భవన్ కు వెళ్ళారు. దీంతో ర్యాలీకి ఎలాంటి అనుమతులు ముందుగా తీసుకోలేదనే కారణంతో బంజారాహీల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్ రెడ్డి, […]Read More