తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.Read More
Tags :ktr
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కేటీఆర్ అంటూ ఫేక్ ప్రచారం..!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీపై.. అటు బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీఆర్.. కేటీఆర్.. హారీష్ రావు.. కవిత దగ్గర నుండి మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని మాజీ తాజా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలపై తమ అనుకూల పత్రికల్లో తప్పుడు వార్తలను రాయిస్తూ అసత్య ప్రచారం చేయిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న […]Read More
నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఫార్ములా ఈ కేసులో ముందుగా విచారించాలని బీఆర్ఎస్ నేత,మాజీ ఐపీఎస్ అదికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు..అనాలోచిత విధానాల వల్ల ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే ఆవేదనతో భారత న్యాయ సంహిత 316, […]Read More
దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఐటీ ఉద్యోగులను కించపరిచే విధంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను.ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]Read More
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ కార్మిక విభాగం పోరాడుతుంది” అని అన్నారు..కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.కేసీఆర్ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి రేవంత్ సాయం..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా ..? . నేనా అన్నట్లు ఎన్నికల సమరాన్ని అప్పుడే మొదలెట్టాయి. కాంగ్రెస్ తరపున దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More