తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి కె జానారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికి ఒకరూ ఎదురుపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన మాజీ మంత్రులు కేటీఆర్, జానారెడ్డిలు కొద్ది సేపు చిట్చాట్ నిర్వహించారు. రేపటికి అసెంబ్లీ వాయిదా తర్వాత బయటకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డ జానారెడ్డితో మాటామంతీ జరిపారు. కేటీఆర్ […]Read More
Tags :ktr
కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!
తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనంతరం మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అందులో భాగంగా ఈనెల ఇరవై తారీఖున ముందుగా సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో, ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుల మధ్య ఇటు రాజకీయంగా అటు పదవుల పరంగా పోటీ ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. అఖరికి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడే కాదు మీడియాతో మాట్లాడిన ప్రతిసారి హారీష్ రావు, కేటీఆర్ లు ఇటు పార్టీలో పదవుల కోసం.. అటు ముఖ్యమంత్రి పీఠం గురించి గొడవలు పడుతుంటారని ఆరోపిస్తారు. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాడని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలింది అని అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్ ఉందంటూ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిననంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లు.. జరగంది మన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. తమ బిల్లులను విడుదల చేయడానికి ఇరవై శాతం పదిహేను శాతం కమీషన్లు అడుగుతున్నారు […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. సచివాలయం బయట ఎదురుగా అమరవీరుల జ్యోతి పక్కన దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటి గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండవు. కాంగ్రెస్ శాశ్వతంగా అధికారంలో ఉండదు. రాబోయే మూడేళ్ల తర్వాత […]Read More
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ కు తెరలేసింది.. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ టీమ్ సిద్ధమవుతోందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన నలుగురు వ్యక్తులు రాజధాని మహానగరం హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మేము ప్రజలకు తెలంగాణకు లబ్ధి చేకూరే ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు […]Read More
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెటిజన్లు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ లో ” తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్ లో కేటీఆర్ ‘మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. […]Read More