Tags :ktr

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.. కేంద్ర సర్కారు వివక్షపై చేయనున్న అసెంబ్లీ తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు చూపుతున్న వివక్షపై అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోవడం మంచి నిర్ణయం.. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ తీర్మానంపై మాట్లాడటం ఇష్టం లేకనో.. లేదా ఏమైన కొన్ని కారణాల వల్ల స్పందించకపోవడం శోచనీయం” అని అన్నారు. […]Read More

Slider Telangana

రేపు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ రేపు మధ్యాహ్నాం జరగనున్నది.. ఈ భేటీకి సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు… ఈ భేటీకి గులాబీదళపతి కేసీఆర్ హాజరవ్వనున్నారు.. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హజరు కానీ కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనైన పాల్గోంటారా లేదాన్నది చూడాలి మరి..Read More

Slider Telangana

తెలంగాణలో ఉద్యమ నాటి పరిస్థితులు

తెలంగాణలో ప్రస్తుతం నాడు ఉద్యమంలో నెలకొన్న పరిస్థితులు నేడు చూస్తున్నాము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ రాధాకృష్ణన్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలతో కల్సి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తాము.. పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇప్పుడు మాట తప్పి రాజ్యాంగాన్ని […]Read More

Slider Telangana

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

బీఆర్ఎస్ కు చెందిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలి.. అందుతున్న వైద్యసేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.Read More

Slider Telangana Top News Of Today

పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ కు ఆ అర్హత లేదు

ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More

Blog

KTRకి షాకిచ్చిన 13మంది ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,పద్మారావు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,సంజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,మాణిక్ రావు తదితరుల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కల్సిన సంగతి తెల్సిందే.. ఈ భేటీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కు […]Read More

Slider Telangana

కేటీఆర్ కు బండి కౌంటర్

సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ  మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే

బీఆర్ఎస్ కు చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు.. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని అన్నారు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి. అసలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మొదలెట్టిందే కేసీఆర్. కేసీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More

Andhra Pradesh Slider Telangana

జగన్ హీరో…!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More