తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను […]Read More
Tags :ktr
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి.. రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూనిటైడ్ స్టేట్స్ కు బయలు దేరి వెళ్లారు. తన అధికారక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ లో ” నాన్న కర్తవ్యం నిర్వహించాలి” అంటూ రాసుకోచ్చారు. తన కుమారుడు హిమాన్స్ రావు చదువుకు సంబంధించిన విషయమై కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల ఐదో తారీఖు నుండి ఏడు తారీఖు వరకు రష్యాలో సైతం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే […]Read More
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి […]Read More
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న సోమవారం ఢిల్లీకి చేరుకొని కవిత తరఫున వాదించే అడ్వకేట్లతో సమావేశమయ్యారు.Read More
కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియర్ నేత మధుయాష్కీకి గండికోట చెరువు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ఇటు బఫర్ జోన్.. అటు FTL పరిధిలో ఉంది. ముందు వాళ్లవి కూల్చివేసి సామాన్యుల జోలికి వెళ్లాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. తన ఫామ్ హౌస్ పై వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. FTL, బఫర్ జోన్ లో తనకు ఫామ్ హౌస్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన […]Read More
తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ముందు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిన్న శనివారం కమీషన్ కార్యాలయంలో రాఖీ కట్టిన కమీషన్ సభ్యులకు కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ల శారద నోటీసులు జారీ చేశారు. కమీషన్ నిష్పాక్షపాతంగా వ్యవహారించాలని ఆమె హెచ్చరించారు. కమీషన్ కార్యాలయంలోపలకు మొబైల్స్ అనుమతి లేకపోయిన రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై చైర్ పర్శన్ శారద మండిపడ్డారు. రాఖీ కట్టిన ఆరుగురు కమీషన్ సభ్యులకు నోటీసులు […]Read More
మాజీ మంత్రి KTR కు కమీషన్ సభ్యులు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కమీషన్ సభ్యులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దీంతో మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ళ శారద రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి..పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన సభ్యులే ఓ మాజీ మంత్రి.. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అది కమీషన్ కార్యాలయంలో రాఖీలు […]Read More
నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !. ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము.. రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “హైదరాబాద్ లోని నా నివాసం బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలో ఉంది అని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు ఆరోపిస్తున్నారు.. నిజంగా నా నివాసం అలాగే ఉంటే నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న నా భవనాన్ని తక్షణమే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఆదేశాలను జారీ […]Read More