తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన బుల్డోజర్ సంస్కృతితో ప్రజల్లో వెలకట్టలేనంత భయం కలిగింది. దీనివల్ల హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోయింది. జరగాల్సిన జరిగే రిజిస్ట్రేషన్లు తగ్గాయి.. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేండ్లలో హైదరాబాద్ లో ఆదాయం లక్ష కోట్లకు చేరింది.. […]Read More
Tags :ktr
మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డి
మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ […]Read More
శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే నాకు అంత మర్యాద లేదు.. మనోళ్లంతా గౌరవ ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ అంటే నాకు అసలు మర్యాద లేదు. మర్యాద ఎవరికివ్వాలంటే కొద్దిగా మానం సిగ్గు శరం ఉన్నోళ్ళకు ఇవ్వాలి. ఈయనకు అవేమి లేవు అని విమర్శించారు. […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మనషులనే కాదు.. చివరకు దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు శనివారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న మొదటి సంతకం చేసి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి […]Read More
కొండా సురేఖ కామెంట్స్ దుమారం – కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…!
హీరోయిన్ సమంత .. అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై ఎలాంటి ఆధారాల్లేకుండా.. సత్యదూర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో ఇంట బయట(ఢిల్లీ పెద్దల దగ్గర) తీవ్ర అసంతృప్తిని కూడగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వ్యతిరేకత మూటకట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారిపైనే దాడి జరిగింది అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత […]Read More
మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్గూడలోని లక్ష్మీనగర్, బహదూర్పురాలోని కిషన్బాగ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, మహమూద్ ఆలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ నిన్న సోమవారం పర్యటించారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిహారంగా […]Read More
హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!
ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రతీది మాకు తెలుస్తుంది.. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్లము.. మాకు అందులో అభిమానులు ఉంటారు.. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాన్ని కుట్రలను మాకు చెప్తారు.. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోవడానికి వాళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. అభిమానులు.. […]Read More
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి దించాలనే పొంగులేటి ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుండి దించాలనే తెగ ఆరాటపడుతున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. ఈ ప్రభుత్వానికి చట్టాలు […]Read More