తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ భగ్గుమంటుంది. మూసీనది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలు, ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, మూసీ ప్రాజెక్టు కోసం వేసిన అడుగులు మొదలైన అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ […]Read More
Tags :ktr
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. దీనిపై నేడూ నాంపల్లి కోర్టు విచారణ చేయనున్నది. ఇందులో భాగంగా కేటీఆర్ జడ్జి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్ట దావా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి వికారాబాద్ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి.. తెలంగాణ మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈరోజు గురువారం బీఆర్ఎస్వీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” మొన్న వికారాబాద్ సభలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని అన్నారు. ఇది […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేటీ రామారావు , తన్నీరు హారీష్ రావులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రులు కేటీఆర్ హారీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ పరివాహక ప్రాంత వాసులతో రాజకీయాలు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు రాజకీయం చేస్తుంది. మూసీ నది […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఇటీవల నేను ఢిల్లీ పర్యటనకు వెళ్లాను. ఆ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత.. మంత్రి నాకు ఒకరూ తారసపడ్డారు. నార్మల్ గా నేను కుశల ప్రశ్నలు అడిగాను.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడిగాను. అందుకు ఊకో రామన్న .. మేము […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి అంటూ విరుచుకుపడ్డారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్నారు అని మంత్రి దనసూరి అనసూయ ఆలియాస్ సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అద్దె భవనాలకు అద్దెలు చెల్లించకుండా మూడు ఏండ్లు కాలయాపన చేసింది. అందుకే అద్దె భవనాల యాజమానులు ఆయా భవనాలకు తాళాలు వేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అవుతుంది. పది […]Read More
వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారనే నెపంతో అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కు బిగ్ షాకిచ్చారు. తనపై వివాదస్పద ఆధారాల్లేని వ్యాఖ్యలు చేసి […]Read More
KCR మూడక్షరాల పేరు కాదు.. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన పేరు.. ఆ వాంఛను నెరవేర్చడమే కాదు ఏకదాటిగా పదేండ్లు పాలించి సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి.. డెబ్బై ఏడేండ్ల చరిత్ర ఉన్న భారతావనిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమాభివృద్ధిని చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వైపు యావత్ దేశమే కాదు ప్రపంచమే చూసేలా చేసిన ఘనమైన చరిత్ర ఉన్న పేరు. అలాంటి నాయకుడు భవిష్యత్తు రాజకీయ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు. నిన్న సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళనకు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు అడ్డుపడుతున్నారు.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తాగుసాగునీరు అందించాలని తమ […]Read More