Tags :ktr

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు. కరెంటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవ్ పార్టీ అంటూ కొందరూ పైశాచిక ఆనందం

తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా  సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్‌ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చూస్కోవాలి కదామ్మా!. అన్నీ బిగినింగ్ మిస్టేక్స్..?

ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు.. గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం

జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బట్టలూడదీసి కొడుతాంటున్న జగ్గారెడ్డి

తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి .. తన గురించి తనపై ట్రోలింగ్ చేసే వారిని, తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కూడా రెడ్ బుక్..?

ఆదిలాబాద్ లో జరిగిన రైతు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. సోషల్ మీడియా దగ్గర నుండి క్షేత్రస్థాయిలోని కార్యకర్తల వరకు అందరిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఉద్యమం సమయంలోనే కొట్లాడినోళ్లం.. మాకు కేసులు కొత్త కాదు.. జైళ్లు కొత్త […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

లాయర్ అవతారమెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే…?

ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లాయర్ అవతారమెత్తారు. ఏకంగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, సాక్షులైన బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బాల్క సుమన్ నాంపల్లి కోర్టుకు హాజరై తమ వాంగుల్మాన్ని విన్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More