తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి .. తన గురించి తనపై ట్రోలింగ్ చేసే వారిని, తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, […]Read More
Tags :ktr
కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో […]Read More
ఆదిలాబాద్ లో జరిగిన రైతు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. సోషల్ మీడియా దగ్గర నుండి క్షేత్రస్థాయిలోని కార్యకర్తల వరకు అందరిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఉద్యమం సమయంలోనే కొట్లాడినోళ్లం.. మాకు కేసులు కొత్త కాదు.. జైళ్లు కొత్త […]Read More
ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లాయర్ అవతారమెత్తారు. ఏకంగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, సాక్షులైన బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బాల్క సుమన్ నాంపల్లి కోర్టుకు హాజరై తమ వాంగుల్మాన్ని విన్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి […]Read More
తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.Read More
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ భవనాలను రెన్యూవేట్ చేస్తున్నాము.. కౌన్సిల్ అసెంబ్లీ ఒకచోటనే ఉండేలా రూపుదిద్దుతున్నాము.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో చర్చకు మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కరెంటు చార్జీలు పెంచోద్దని మాజీ […]Read More
కమ్యూనిస్టులు కాదు కార్యకర్తలు కావాలి-ఎడిటోరియల్ కాలమ్
ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మహిళలు.. రైతులు .. యువత.. విద్యార్థులు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది .. పోరాడాల్సిన కమ్యూనిస్ట్ లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండే నందినగర్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఉదయం నుండే భారీగా పోలీసులు అక్కడ మోహారించారు. ఈరోజు సుప్రీం కోర్టులో గ్రూప్ -1 పై విచారణ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వారిని కలుస్తారనే సమాచారంతో కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ చేశారని […]Read More
సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More