మాజీ మంత్రులు కేటీఆర్ .. తన్నీరు హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా..?. బీఆర్ఎస్ లో చీలికలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ ప్రదేశ్ తెలంగాణ కమిటీ అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ” ఏడాది మాపాలనలో సంక్షేమాభివృద్ధిని రెండు కండ్లలా భావించి ప్రజలకు సంక్షేమాభివృద్ధి ఫలాలను అందిస్తున్నాము.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More
Tags :ktr
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు ” లగచర్లలో అధికారులపై హత్యాప్రయత్నం జరిగింది. ప్రభుత్వాన్ని ఆస్థిరపరచడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ కు మేమేమి కుట్రలు చేయడం లేదు. సానుభూతి కోసమే .. ప్రజల్లో ఆదరణను పొందడానికే కేటీఆర్ అరెస్ట్ డ్రామాలు ఆడుతున్నారు. లగచర్ల ఘటనపై విచారణ జరుగుతుంది.రైతుల ముసుగులో కొంతమంది […]Read More
11నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకతకు కారణాలు..?
ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలవుతుంది. ఈ పదకొండు నెలల్లోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై.. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ” తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అని ఎందుకు ఆరోపిస్తున్నారు. గతంలో మీది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారా అని ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఇంటర్వర్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి కేటీఆర్ బదులిస్తూ ” తొమ్మిదేండ్లలో నేను సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. మాజీ మంత్రి హారీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేటీఆరే ఎందుకు..?. ముందుగా మిషన్ భగీరథ లో అవినీతి జరిగింది అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతుల ఇష్యూలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమంటున్నారు. మరి మీరే ఎందుకు కాంగ్రెస్ కు ప్రతిసారి టార్గెట్ అవుతున్నారు అని ఓ ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుండి అనుమతి రాగానే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పలు అక్రమాలు జరిగాయి. అందుకే గవర్నర్ అనుమతి కోరాము. గవర్నర్ నుండి అనుమతి రాగానే కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే […]Read More
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి ఫ్రాడ్ అయిన వ్యక్తి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయ్యాడని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ” ఒకవైపు ఆదానీ పెద్ద ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తాడు. మరోవైపు అదే అదానీ తనకు ఫ్రెండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల […]Read More
మ్ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పదవులను కోల్పోవడం ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అధికార దుర్వినియోగం చేసిన సోనియా గాంధీతో పాటు చాలా మంది తమ పదవులను కోల్పోయారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు భయం అని ప్రశ్నించారు. టీజీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమృత పథకంలో స్కాం జరిగిందని గత కొంత కాలంగా మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు విమర్శించిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్రానికి పిర్యాదు చేయడానికి ఆయన వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా టెండర్లను పిలిచారని కేటీఆర్ ఆరోపణ.. రూ. 8,888 కోట్ల […]Read More