Tags :ktr

Breaking News Slider Telangana Top News Of Today

అందుకే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు రావడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ చేయడానికి కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీశ్ రావు దిష్టి బొమ్మ దహనం.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు దిష్టి బొమ్మను తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు, నేతలు దహనం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కు వ్యతిరేకంగా జాగృతి నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ లో ఇరువర్గాలుగా విడిపోయి ఇటు ఎమ్మెల్సీ కవితకు, అటు మాజీ మంత్రి హరీశ్ రావుకు మద్ధతుగా సోషల్ మీడియాలో ఓ వార్ నే నడుపుతున్నారు. అంతకుముందు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ పాలిటిక్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణ నియమనిబంధనలకు విరుద్ధంగా పోకడను కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తాను తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారనే లేఖ రాగానే ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవిత పై బీఆర్ఎస్ వేటు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పై ఆ పార్టీ వేటు వేసింది. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, జగదీశ్ రెడ్డి , మాజీ తాజా ఎమ్మెల్యేల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బ‌య‌ట మాట్లాడుతూ.. ఎంత‌సేపు చాయ్ తాగే లోపు అయిపోతాయ‌ని మాట్లాడుతుంటారు.. ఇంకో ప‌ది రోజులు చ‌ర్చ చేసినా ఇక్క‌డ తేల‌దు, తెగ‌దు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్, మోదీ చాయ్ తాగి ఇద్ద‌రు డిసైడ్ చేసుకుంటే అర గంట‌లో బీసీ రిజర్వేష‌న్ల అంశం ఒడిసిపోత‌ది, బిల్లు పాస్ అయిపోత‌ది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌రిగిపోత‌ది. ప‌ది రోజులు హౌజ్ న‌డిపినా.. ఇది అయ్యేది కాదు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల పద్నాలుగో తారీఖున కరీంనగర్ వేదికగా జరగాల్సిన బీసీ మహాగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావులతో గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు షాకిచ్చిన ఏసీబీ అధికారులు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే. దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏసీబీ విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ” ప్రజా సమస్యలను దృష్టి మళ్లించడానికే కేటీఆర్ పై […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..!

సింగిడి న్యూస్ , వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున విదేశీ పర్యటన అనంతరం విచారణకు హజరు అవుతానని” తిరిగి లేఖ రాశారు.Read More

Breaking News Slider Telangana

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ కీలక భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోకాపేటలోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికెళ్లి కలిశారు. దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు తాజా రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఇటీవల హారీష్ రావును పార్టీ పక్కనెట్టిందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్లు టాక్. ఏడాదిన్నరగా ప్రభుత్వంపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ […]Read More