Tags :konda surekha

Slider Telangana

స్మితా వ్యాఖ్యలపై మంత్రి సురేఖ కౌంటర్

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఉద్దేశిస్తూ కలెక్టర్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు…?. పౌర సేవల సర్వీసులు శారీరక శ్రమతో కూడిన డ్యూటీ.. విమాన ఆసుపత్రుల నియామకాల్లో వాళ్ళను నియమించుకుంటామ అంటూ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిన సంగతి తెల్సిందే… ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ “ఓ బాధ్యాయుత పదవిలో ఉండి ఇలా బాధ్యతరహిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్ట కరం .. తాను చేసే వ్యాఖ్యల అనంతరం […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ హోంమంత్రిగా మహిళ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ వారం లేదా వచ్చే వారంలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మంత్రి దామోదర రాజనరసింహా కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర హోంమంత్రిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ ఆలియాస్ సీతక్క హోం మంత్రిగా ఎంపికయ్యే అవకాశం ఉంది.. నిజామాబాద్ జిల్లా నుండి ఒక్కర్కే అవకాశం ఉంటుంది..దానం నాగేందర్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రులుగా అవకాశం ఉంది అని ఆయన అన్నారు..ఈ వార్తలకు బలోపేతం చేకూరేలా రేపు సీఎం […]Read More

Slider Telangana Top News Of Today Videos

సంచలనానికి కేంద్రబిందువైన మంత్రి సురేఖ

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని  బీఆర్ఎస్ ఎమ్మెల్యే  సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More

Slider Telangana Top News Of Today Videos

మంత్రి కొండా సురేఖ ప్రోటోకాల్ వివాదం

తెలంగాణ రాష్ట్ర కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో  మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గోన్నారు.. అయితే ప్రోటోకాల్ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.Read More

Slider Telangana

ఈ నెల18న తెలంగాణ మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్2వ తేదీ నాటికి  పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వీటిపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం జరగనుంది. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను […]Read More