ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా సంగెం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు.. డ్రీమ్ ప్రాజెక్టు. ఆరున్నరేండ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎన్నో […]Read More
Tags :komatireddy venkatareddy
తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు
“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. […]Read More
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి వివరించారు.Read More
మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది. నల్గోండ జిల్లా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. నల్గోండ జిల్లా ప్రజల జోలికి వస్తే ఊరుకోనేదిలేదని అంటున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నలగోండ రైతులకు ఏమి చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఏమి చేశారు. చేయాల్సింది మూసీ నది ప్రక్షాళన కాదు. […]Read More
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ నలబై తొమ్మిది కోట్ల రూపాయలతో పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ భవనాలను రెన్యూవేట్ చేస్తున్నాము.. కౌన్సిల్ అసెంబ్లీ ఒకచోటనే ఉండేలా రూపుదిద్దుతున్నాము.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో చర్చకు మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కరెంటు చార్జీలు పెంచోద్దని మాజీ […]Read More
నా త్యాగంతోనే రేవంత్ కు సీఎం పదవి..?-మంత్రి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ” హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎం కన్నా తక్కువ ఏమి కాదు. నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది .. నాకే హెలికాప్టర్ లేదంటరా అని సదరు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయాల్లో తప్పా మంత్రులు ఎవరూ హెలికాప్టర్లను వాడోద్దని ఉన్నతాధికారులు సూచించారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు. నిన్న సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళనకు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు అడ్డుపడుతున్నారు.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తాగుసాగునీరు అందించాలని తమ […]Read More
రెచ్చిపోండి కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కొమటిరెడ్డి పిలుపు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోకసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి,మంత్రులను, కాంగ్రెస్ పార్టీ నేతలను ఒక్క మాట అన్నా కానీ సహించకండి. రోడ్లపై తిరగండి. బీఆర్ఎస్ నేతలు తిరిగితే అడ్డుకోండి.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనేది బీఆర్ఎస్ నేతల లక్ష్యం.. పదేండ్లు తెలంగాణ సెంట్మెంట్ ను వాడుకోని పరిపాలన చేశారు.. మళ్లీ అదే సెంట్మెంట్ ను రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్ళు ఓట్లు వేయకపోతే హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం అయిననల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఈ నెల 2న రెబ్బ జానకమ్మ (72) అనే వృద్ధురాలి హత్య జరిగింది. జరిగి ఐదు రోజులవుతున్న కానీ పోలీసులు నిందితుడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అదే గ్రామానికి చెందిన కొలను రంగమ్మ అనే మహిళకు జానకమ్మ రెండేళ్ల క్రితం అప్పుగా ఇవ్వగా తిరిగి ఇవ్వాలని జానకమ్మ ఒత్తిడి చేసింది. రంగమ్మ చిన్న కొడుకు కొలను […]Read More
తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి […]Read More