ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి […]Read More
Tags :komatireddy rajagopalreddy
కేసీఆర్ … అనే వ్యక్తిని రాజకీయంగా ఎవరైన విమర్శించవచ్చు. కానీ పద్నాలుగేండ్ల తెలంగాణ ఉద్యమంలో.. పదేండ్ల పాలనలో ఆయనని మెచ్చుకున్నవాళ్ళే తప్పా తిట్టినవాళ్ళు లేరు ఒక్క ఆయనంటే గిట్టనివాళ్ళు తప్పా. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సభలో దేవాలయాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ “యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం, భగవంతుడు […]Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గోండ జిల్లా సీనియర్ నాయకులైన కొమటిరెడ్డి బ్రదర్స్.నల్గొండ రాజకీయాల్లో వీళ్ళు ఒక సంచలనం..మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు చెబితే చిర్రుబుర్రులాడే కొమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా రూటు మార్చారు.. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై,కాంగ్రేస్ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వెడిగా సాగుతున్నాయి.ఒకవైపు శీతాకాలం చలి గర్జిస్తుంటే,శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వేడితో కూడిన చర్చలు జరుగుతున్నాయి.అదికారపక్ష,విపక్ష సభ్యుల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంటుంది.కాంగ్రేస్ ఆరోపణలు,బీఆర్ఎస్ ఎదురుదాడి వెరసి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగితున్నాయి.. అధికారం పక్షం బీఆర్ఎస్ అప్పులు చేసిందంటూ వాదిస్తుంటే లేదు కాంగ్రేస్ అబద్దాలు చెబుతుందని బీఆర్ఎస్ తిప్పికొడుతుంది.ఈ వాదనలు ఇటుంచితే అసెంబ్లీ టైగర్ గా పేరుపొందిన మాజీమంత్రి […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ దుమ్ము దులిపేవారు. కానీ ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతిలో తేలిపోతుంది. బీఆర్ఎస్ ను ఇరుకున పెడదామనో.. ప్రజల ముందు దోషులను చేద్దామనో ప్రయత్నించి బోర్లా […]Read More
నా త్యాగంతోనే రేవంత్ కు సీఎం పదవి..?-మంత్రి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ” హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎం కన్నా తక్కువ ఏమి కాదు. నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది .. నాకే హెలికాప్టర్ లేదంటరా అని సదరు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయాల్లో తప్పా మంత్రులు ఎవరూ హెలికాప్టర్లను వాడోద్దని ఉన్నతాధికారులు సూచించారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహిళలు షాకిచ్చారు. ఉచిత ప్రయాణంపై ఓ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మహిళల నుండి ఊహించని స్పందన వచ్చింది. కోమటిరెడ్డి బస్సెక్కి ఫ్రీ బస్ సంతోషంగా ఉందా..?. టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని మహిళలను అడిగారు. దీనికి సమాధానంగా మహిళలు ” ఏం సంతోషం సార్.. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి..మాజీ పీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న భువనగిరి నియోజకర్గ పార్టీ శ్రేణులు,కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ “ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అని […]Read More