Tags :kodandaram

Breaking News Slider Telangana Top News Of Today

కోదండ రామ్ కీలక నిర్ణయం

TS:- ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రో. కోదండరాం కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా నియమనిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీకి కేటాయించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది వద్దు అని.. తిరిగి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఎమ్మెల్సీ కోదండరాం ప్రకటించారు.. తాను ప్రజల మనిషిని.. ప్రజల కోసం పరితపించే వ్యక్తిని… ప్రజలే దైవంగా ప్రజాసేవాలో ఉంటున్నాను.. భద్రతా సిబ్బంది వల్ల నామధ్య ప్రజల మధ్య గ్యాఫ్ రావొద్దు అనే ఈ […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీగా కొదండరామ్ కు లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొదండ రామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళ సైకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజ్ శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మా నియామకాన్ని కాదని కొదండరామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను ఎలా నియమిస్తారని […]Read More