Tags :Kiran Pawaskar

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ,కర్ణాటక నుండి నోట్ల కట్టలు

త్వరలో జరగనున్న మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వందల కోట్లు తరలించనున్నదా..?. అందుకే ఈ రెండు రాష్ట్రాల నుండే ఆ పార్టీకి చెందిన నేతలను అబ్జర్వర్లుగా నియమించిందా..?. అంటే అవుననే శివసేన(షిండే వర్గం)నేత ,కార్యదర్శి కిరణ్ పావస్కర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆర్ధమవుతుంది అని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరుగుతున్న ఎన్నికల కోసం తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల నుండి […]Read More

What do you like about this page?

0 / 400