Tags :kinjarapu atchannaidu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..!

ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ నిర్ణయంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.43,402కోట్లు

ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక.. అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలను.. రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసింది.తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వడ్డీలేని రుణాలు,భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. విత్తనాలు ,సూక్ష్మ పోషకాలను రాయితీలపై అందిస్తామని మంత్రి వివరించారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

కౌలు రైతులకు శుభవార్త

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు.. కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా […]Read More

Andhra Pradesh Slider

మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ఉన్న బోగస్ ఫించన్లను ఏరివేస్తాము.. ఆగస్టు15 తారీఖు నుండి 100 అన్న క్యాంటిన్లను ప్రారంభిస్తాము.. గత ఐదేండ్లలో రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేశారు.. అన్ని అప్పులు చేసి ప్రజలకు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయకుండా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు. కానీ ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్న అప్పులు ఎన్ని ఉన్న సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తాము.. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More

Andhra Pradesh Slider

అధికారులపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలోని ప్రభుత్వ అధికారులనుద్దేశించి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం  వివాదాస్పదం అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘”రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై, ఎమ్మార్వో, ఎండీవో, ఏ ఆఫీస్కు వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారు”‘. మీకు టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతాను. ఒకరో ఇద్దరో నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఆయన […]Read More