తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.Read More
Tags :khammam floods
తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More
సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం […]Read More
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది. కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో […]Read More
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్తో ప్రారంభమైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కథానాయిక అనన్య […]Read More
ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. కష్టాలు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద […]Read More
భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమవుతున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మొత్తం కోటి రూపాయలను వరద బాధితులకు సాయార్ధం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు యాబై లక్షలు.. ఆంధ్రప్రదేశ్ కు మరో యాబై లక్షలు.. మొత్తం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వరదలతో వర్షాలతో రెండూ రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు తనని కలిచివేస్తున్నాయి. పదుల […]Read More