Tags :KCR

Slider Telangana

BRS దిష్టి పోయింది

తెలంగాణ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు దిష్టి పోయిందని మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, నల్గొండ పార్టీ శ్రేణులతో సమావేశమైన అయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ మోసం భరించలేక ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాదరణ కూడగట్టాలి. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం’ అని ఆయన  […]Read More

Slider Telangana Top News Of Today Videos

మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దే

రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]Read More

Slider Telangana Top News Of Today

ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.. అందులో భాగంగా రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు..నిన్న సోమవారం గవర్నర్‌తో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెల్సిందే.. కేబినెట్‌ విస్తరణతో పాటు శాఖల మార్పుఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది..రేపు ఢిల్లీలో ఫైనల్‌ లిస్ట్‌పై కసరత్తుతో పాటుఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల గురించి చర్చించనున్నారు..Read More

Slider Telangana Top News Of Today

మోతీలాల్ నాయక్ దీక్ష విరమణ

గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More

Slider Telangana

KCR కు షాక్

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు సోమవారం కొట్టేసింది. గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నియమ నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు  విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ […]Read More

Slider Telangana Top News Of Today

KCR భరోసా

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో తన ఫామ్ హౌజ్ ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు.. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో నిన్న  మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.. ఈరోజు బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఈసందర్భంగా వారికి మాజీసీఎం […]Read More

Editorial Slider Telangana Top News Of Today

6అబద్ధాలు..30వేల కోట్ల అప్పులుగా రేవంత్ 6నెలల పాలన

ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో  ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. […]Read More

Slider Telangana Top News Of Today

గురుకుల అభ్యర్థులకు బాసటగా మాజీ మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల అభ్యర్థులకు మద్ధతుగా నిలిచారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ “గురుకుల అభ్యర్థుల నిరసనకు మద్దతు ప్రకటిస్తూ అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం.మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద […]Read More

Slider Telangana Top News Of Today

జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో  ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న […]Read More