Tags :KCR

Slider Telangana Top News Of Today

అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్

దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ప్రముఖ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)’ అనే సంస్థ దేశంలోని ప్రాంతీయ పార్టీల రాబడి వ్యయాల గురించి చేసిన ఓ సర్వేలో దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల రాబడి రూ.1740.48 కోట్లుగా ఉంటే ఒక్క గులాబీ పార్టీ ఆదాయమే రూ.737.67 కోట్లు గా ఉండటం గమనార్హం! .. దాదాపు 42.38 […]Read More

Slider Telangana

నేడు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సమావేశం

దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాళేశ్వరం నీటి ప్రాజెక్టులపై నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం కానున్నది .. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .. వీటిపై నిజానిజాలు తెలుసుకు నేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ ఇచ్చిన నివేదికపై  ఎన్డీఎస్ఏ సమావేశం ఏర్పాటు చేసిన .. ఈ సమావేశంలో  తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులు పాల్గొననున్నరు..Read More

Slider Telangana

తెలంగాణలో ఉద్యమ నాటి పరిస్థితులు

తెలంగాణలో ప్రస్తుతం నాడు ఉద్యమంలో నెలకొన్న పరిస్థితులు నేడు చూస్తున్నాము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ రాధాకృష్ణన్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలతో కల్సి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తాము.. పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇప్పుడు మాట తప్పి రాజ్యాంగాన్ని […]Read More

Slider Telangana

మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలల్లో మేడిగడ్డ ఒకటి. అయితే మేడిగడ్డ బ్యారేజీ మరోకసారి వార్తల్లోకి ఎక్కింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది. అందుకే వరదలకు బ్యారేజీల్లో గేట్లు కొట్టూకోపోయాయి. ఫిల్లర్లు కృంగిపోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ కమిటీ కూడా వేయించింది. తాజాగా ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు భారీ ఎత్తున కిందకు వస్తున్నాయి. ఆ […]Read More

Slider Telangana

కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు

తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు.. ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం డిజైన్ పై ఎఎస్డీఎనే ఆశ్చర్యపోయింది..కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీళ్ల కోసం కాదు డబ్బుల కోసం నిర్మించారు.. సీతారామ,భక్తరామదాసు ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగింది.. కొత్త రేషన్ కార్డులు.ఆరోగ్య శ్రీ కార్డుల గురించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తాము..ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ […]Read More

Editorial Slider Telangana

బీఆర్ఎస్ ను లేకుండా చేసే కుట్ర -ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు

బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More

Slider Telangana

కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కవిత వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలకు అనుమతిచ్చింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను తమకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషీయల్ కస్టడిని ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు విధించింది.Read More

Slider Telangana

ఈ నెల 23 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల ఇరవై మూడు నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఐదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖాల మంత్రులు తమ శాఖ అధికారులతో సమావేశాలు జరిపి బడ్జెట్ కేటాయింపుల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది.Read More

Slider Telangana Top News Of Today

మీ మార్పు అంటే ఇదేనా ..?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More