తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.ముందుగా ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సమావేశానికి వచ్చిన నాయకులతో కలిసి రెండు […]Read More
Tags :KCR
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!
ఈనెల ఇరవై ఏడో తారీఖున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న సంగతి తెల్సిందే. పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో రోజుకో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చోపచర్చలు చేస్తూ మార్గదర్శకం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనున్నదా..?.ఎల్కతుర్తి సభకు బ్రేక్ పడనున్నదా..?. ఇటీవల వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నేతలు సీపీని కల్సి సభకు అనుమతికోసం లేఖ ఇచ్చిన ఇంతవరకూ రిప్లయ్ లేదా..?. అసలు విషయానికి వస్తే ఇప్పటికే ఆ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల పేరుతో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న సంగతి మనకు తెల్సిందే. అయితే వరంగల్ […]Read More
తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలన దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ […]Read More
శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై పేదలూ తింటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఆదివారం సూర్యా పేట్ జిల్లాలోని హుజూర్నగర్లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండగ రోజు ఈ పథకం ప్రారంభించడం తనకు సంతోషంగా […]Read More
ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డా రు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో ఆయన పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి ), గ్యాదరి కిషోర్ కుమార్ (తుంగతుర్తి ), గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (ఆలేరు ) శుక్రవారం ఎర్రవెల్లి లోని […]Read More
రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్-శాసన మండలి చైర్మన్.!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలన లో కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం ఉంటే ప్రజాప్రతినిధులకు గౌరవం బాగుండేది. కేసీఆరే స్వయంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానించేవారు. అంతేకాకుండా చివరికి అటెండర్ ద్వారా ఆహ్వాన పత్రిక ఇచ్చి మరి ఇంటికి పంపించేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మమ్మల్నే పిలవడం లేదని కౌన్సిల్ లో దేవాలయాలపై జరిగిన చర్చలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్చలో […]Read More